బర్ క్రైం మోసాలకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆపరేషన్ క్రాక్డౌన్కు శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు.
సైబర్ క్రైం మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలను ఇతరులకు ఇవ్వరాదని మహబూబ్నగర్ అదనపు ఎస్పీ రాములు అన్నారు. ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీలోని పాతబజార్లోని బొడ్రాయి, చావిడి, పాతబస్టా