గోల్నాక సెక్షన్లోని ఓ ఇంట్లో మీటర్ రీడింగ్ తీయడానికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వచ్చాడు. మీటర్ మార్చుకోవాలంటూ సూచించాడు. ఆ తర్వాత డిజిటల్ మీటర్ తెచ్చిపెట్టాడు. ఇందుకోసం తనకు రూ.1200 ఫోన్పే చేయాలని అడి�
ఇంటింటికీ తిరిగి కరెంటు మీటర్ రీడింగ్ తీసే సిబ్బంది ఆందోళన బాట పట్టారు. సుదీర్ఘకాలంగా తమ సమస్యల్ని అధికారులకు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని, గత్యంతరం లేకే ఆందోళన చేస్తున్నామని మీటర్ రీడర్�
రాష్ట్రంలో గృహజ్యోతి పథకం అమలు కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందించేందుకు మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను గుర్తించే పనిని విద్యుత్తుశాఖ చేపట్టనున్