ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనీ లాండరింగ్ కేసుల్లో 500 చార్జిషీట్లను దాఖలు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కేసు నమోదైన తర్వాత సంక్లిష్టమైన వ్యవహారాలను మినహాయ
దేశ ఆర్థిక వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) 6.8 శాతంగా నమోదు కావచ్చని వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ తాజాగా అంచనా వేసింది. ఈ క్రమంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) 7 శాతానికి పెరిగే వీలుందన్నది. అలాగే మౌ�