ఏటా గల గలా పారేటి గంగమ్మ తల్లి.. ఈఏడాది నీరు లేక వెలవెలబోతోంది. మండలంలోని కందకుర్తి వద్ద గోదావరి, హరిద్రా, మంజీరా నదులు ఒకేచోట కలిసే త్రివేణి సంగమ క్షేత్రం చుక్క నీరు లేక బీటలువారి నల్లమట్టి దర్శనమిస్తున్�
మంథని ప్రాంతంలో సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిషరించాలనేది తన తండ్రి శ్రీపాదరావు లక్ష్యమని, ఆ మేరకు తాను కృషి చేస్తానని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హామీ ఇచ్చారు.