బియ్యం, వంటనూనె, పప్పులు, గోధుమపిండి, చక్కెర, పాలు, ఆలుగడ్డ, చింతపండు ఇలా అన్నింటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేంద్రం చమురు రేట్లను పెంచితే, దాని దెబ్బ వ్యవసాయ పెట్టుబడి, రవాణా వ్యవస్థపై పడింది. తద్వారా ఆ ప్ర�
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారం చేపట్టనున్నదని సెంటర్ ఫర్ స్టడీస్ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీస్ (సీఎస్డీఎస్) లోక్నీతి సర్వేయర్, ప్రొఫెసర్ సంజయ్ కుమార్ తేల్చి చెప్పారు.
సొంత వ్యాపారాలపై యువత ఆసక్తి కులాంతర వివాహాలకూ సమ్మతం సీఎస్డీఎస్ సర్వేలో ఆసక్తికర విషయాలు హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): యువత ఆలోచనల్లో అనేక మార్పులకు, ప్రభావాలకు గురవుతున్నది. ఉద్యోగ, ఉపాధి అవకా�