ప్రతి జిల్లాలో రోడ్డు సేఫ్టీ కమిటీలు ఈ నెలాఖరులోగా సమావేశమవ్వాలని కలెక్టర్లకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కలెక్టర్ చైర్మన్గా, ఆర్అండ్బీ అధికారి కన్వీనర్గా ఉండే ఈ కమిటీ.. ఇతర విభాగా�
హైదరాబాద్ మెట్రో రైల్ టేకోవర్ ప్రక్రియను ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయాలని సీఎస్ కే రామకృష్ణారావు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యదర్శుల స్థాయి కమిటీ, ఎల్ అండ్ టీ అధిక
రేవంత్రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సమరశంఖం పూరించింది. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకపోవడం, డిమాండ్లను నెరవేర్చకపోవడం, కమిటీల పేరుతో తాత్సారం చేయడం, పైగా అవమానిం�
RTI | తెలంగాణ ఆర్టీఐ కమిషనర్లుగా నలుగురు నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు.