Crusher | నాడు మంత్రి దామోదర రాజానర్సింహా ఎన్నికల ప్రచారంలో గ్రామాల్లోకి వచ్చి కళ్లపల్లి -బెలూరు, చిలపల్లి గ్రామాల ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను విని.. నేను గెలిస్తే కచ్చితంగా మీ గ్రామాల ప్రజలు ఎదురుకుంటున్న
నిరుపేదలకు సెంటు భూమి లేదంటున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం తమ అస్మదీయులకు మాత్రం రాత్రికిరాత్రి వేల కోట్ల విలువైన భూములను కట్టబెడుతున్నదనేందుకు ఇదే నిదర్శనం.
Hyderabad | క్రషర్ యంత్రానికి వెల్డింగ్ చేస్తున్న సమయంలో గ్యాస్ లీకవడంతో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
ఉత్పత్తి లక్ష్యాల సాధనతో పా టు సంక్షేమానికీ ప్రాధాన్యం ఉంటుందని కొత్త డైరెక్టర్లు వెంకటేశ్వర్రెడ్డి, ఎన్వీకే శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఓసీపీని వారు ఆదివారం సందర్శించారు.