ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని, అన్ని రంగాల్లో విఫలమవుతున్న బీజేపీకి బీఆర్ఎస్సే అసలైన ప్రత్యామ్నాయమని ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. కులాలు, మతాల పే�
ఏ సమాజానికైనా తాత్వికత ఒక పునాది వంటిది. అటువంటి స్థితిలో భారతదేశం తన చిరకాలపు సామాజిక, ఆర్థిక తాత్వికతను బీజేపీ పాలనలో ప్రమాదకరంగా కోల్పోతున్నది. ఈ సువిశాల వైవిధ్య దేశంలో బహుజన సుఖాయ - బహుజన హితాయ దృక్పథ