ఆహార ఉత్పత్తుల ధరలు కొద్దినెలల్లో తగ్గిపోతాయని అంచనా వేస్తున్న ఆర్బీఐ వచ్చే అక్టోబర్ 6-8 సమీక్షలో ద్రవ్యోల్బణం అంచనాల్ని సవరిస్తుంది. ధరలు బాగా తగ్గినట్లయితే వడ్డీ రేట్లలో సైతం కోత పెడుతుందన్న ఆశలు సహజ
మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సీ రాంచంద్రారెడ్డి అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లి శ్మశానవాటికలో నిర్వహించారు. ఉదయం శాంతినగర్లోని ఆయన నివాసా