CRPF: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో సూసైడ్ల సంఖ్య పెరిగింది. 2025లో 59 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. గత అయిదేళ్లలో ఈ సంఖ్య హయ్యెస్ట్ అని డేటా చెబుతోంది. 77 శాతం మంది విధుల్లోనే ఆత్మహత్యకు పాల�
దేశ రాజధాని నడివీధుల్లో బుధవారం దిగ్భ్రాంతికర సంఘటనలు చోటుచేసుకున్నాయి.మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించిన ఉన్నావ్ రేప్ బాధితురాలు, ఆమె తల్లిని కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి.
Manipur Attack: మణిపూర్లో మళ్లీ కుక్కీలు అటాక్ చేశారు. అర్థరాత్రి కొండ ప్రాంతాల నుంచి ఔట్పోస్టుపై దాడి చేశారు. గన్ఫైర్కు పాల్పడ్డారు. బాంబు దాడి చేయడంతో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే తరఫున జార్ఖండ్ మాజీ గవర్నర్, సంతాల్ తెగకు చెందిన ద్రౌపది ముర్మును బరిలోకి దించుతున్నట్టు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేప�