కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కోటా మేరకే పంటలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆదిలాబాద్ జిల్లా రైతుల పాలిట శాపంగా మారనున్నది. జిల్లాలో వానకాలంలో రైతులు పత్తి, సోయాబీన్, మక్క యాసం�
కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ తరపున మార్క్ఫెడ్ కొనుగోలు చేసే పంటలకు సంబంధించి పర్యవేక్షణకు కమిటీని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.