రాష్ట్రంలో పోలీసింగ్ పట్టు తప్పిందా..? క్రైం రేట్ అంతకంతకూ పెరుగుతున్నా పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం వీడటం లేదా?.. అంటే రోజురోజుకూ అదుపుతప్పుతున్న శాంతిభద్రతలను చూస్తే.. అవుననే సమాధానం వినిపిస్తున్నది
బీఆర్ఎస్ హయాంలో ఎంతో పచ్చగా, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టాక తొలి ఏడాదిలోనే శాంతిభద్రతలు దా రుణంగా క్షీణించినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) 2024 నివేదిక వెల్�