క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ కార్మికుడి నిండుప్రాణం తీసింది. ఈ ఘట న దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రకు చెందిన వాగ్మూరి గుణాజీ(5
Crane Collapses | రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంకరపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.