Crane Collapse: థాయ్ల్యాండ్లో ఇవాళ ఉదయం రైలు ప్రమాదం జరిగింది. బ్యాంకాక్ నుంచి ఈశాన్య దిశగా వెళ్తున్న ఓ రైలుపై భారీ క్రేన్ పడింది. ఆ ప్రమాదంలో 22 మంది మృతిచెందారు. సుమారు 30 మంది గాయపడ్డారు.
హైదరాబాద్ : క్రేన్ బకెట్ పడి ఇద్దరు రైతులు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోగురువారం చోటు చేసుకుంది. మండలంలోని బల్లూనాయక్ తండాలో ఓ రైతుకు చెందిన వ్యవసాయ బావిలో క్రేన్�