కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా ఉద్యోగులపై కక్షపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నది. అధికారంలోకి రావడానికి అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది. కానీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నేటివరకూ నెరవేర్చలేదు. �
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీని తక్షణమే అమలు చేసి జీవో నెంబర్ 28ను రద్దు చేయాలని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ప్రభుత్వాన్ని �