ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో కార్యాలయంలో ట
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని విశ్వసించి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కృషి చేశారనేది బహిరంగ రహస్యం. కానీ ప్రభుత్వం ఏర్పడి 32 నెలలు
ఉద్యోగుల సమస్యల పరిషారం కోసం తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ మరోసారి ఉద్యమబాట పట్టింది. మెరుగైన ఫిట్మెంట్తో రెండో పీఆర్సీ అమలు, ఆరు పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు, ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బకాయ�
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా ఉద్యోగులపై కక్షపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నది. అధికారంలోకి రావడానికి అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది. కానీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నేటివరకూ నెరవేర్చలేదు. �
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీని తక్షణమే అమలు చేసి జీవో నెంబర్ 28ను రద్దు చేయాలని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ప్రభుత్వాన్ని �