వికారాబాద్ జిల్లా దామగుండంలో రాడార్ స్టేషన్ నిర్మాణంతో పర్యావరణానికి పెనుముప్పు కలుగనున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు.
మణిపూర్ రాష్ట్రంలో చెలరేగిన హింసాకాండపై స్పందించడానికి దేశ ప్రధాని మోదీకి 8 వారాల సమయం పట్టిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎద్దేవా చేశారు. చివరకు సుప్రీంకోర్టు స్పందించి హింసను నివ
ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు కాపలాదారుగా మారారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య యాత్రను వరంగల్ నగరంలో శుక్రవారం ఆయన ప్రారంభించి, పాటల సీడ