దేశంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేసి, అదానీకి కట్టబెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు చేస్తామని, అందుకు ప్రజలను ఐక్యం చేసేందుకు సమాయత్తమవుతున్నామని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలిపారు. ఈ నెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో జరుగనున్న స
తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులు వక్రీకరిస్తున్నాయని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకరత్ విమర్శించారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో జరిగిన ‘తెలంగాణ సాయు ధ పోరా�
బీజేపీపై బీఆర్ఎస్ పోరు బాగుందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు, ఆదివాసీ అధికార్ మంచ్ జాతీయ నాయకురాలు బృందాకారత్ ప్రశంసించారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటాన్న�