CPI Koonamneni | కేంద్రంలోని అధికారంలో ఉన్న బీజేపీ చేతిలో దేశంలోని న్యాయవ్యవస్థ బందీ అయ్యిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు.
Koonamneni | దేశ సంపదను తన కార్పొరేట్ మిత్రులకు దోచిపెడుతున్న ప్రధాని నరేంద్రమోదీ జాతికి క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
గుజరాత్ నమూనా విఫలం కావడం, మోదీ నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుబడుతుండటం, తెలంగాణలో అమలవుతున్న పథకాలను దేశంలోని మిగతా రాష్ర్టాలు అనుసరిస్తున్నాయన్న అక్కసుతోనే కేంద్రం తెలంగాణపై కక్ష సాధింపు చ�