రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏటీఎం లు లూటీ చేయడంతో పాటు వాహనాలు దొంగిలించిన అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా సభ్యులను నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య నిజా�
నిజామాబాద్ జిల్లాలో మల్టీ లెవెల్ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. అమాయక ప్రజలకు అధిక లాభం ఆశ చూపించి వాళ్ల వద్ద నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తూ టోకరాకు పాల్పడుతున్నారు.