జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధితశాఖల అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన గురువ�
పోలీసుల ఆంక్షల వేళ మద్యం విక్రయాలు పోటెత్తాయి. బీర్లు, లిక్కర్ అమ్మకాలు వెల్లువెత్తాయి. వాస్తవానికి మద్యం విక్రయాలపై పోలీసులు నిషేధం విధిస్తే అసలు అమ్మకాలే చేపట్టొద్దు. కానీ, అందుకు విరుద్ధంగా భారీగా వ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నేర న్యాయ చట్టాల అమలుతీరును పరిశీలించేందుకు బీపీఆర్డీ, ఎన్సీఆర్బీ, సీడీఐటీ, ఐబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ డీఐజీ రాజశేఖర్ సోమవారం జిల్లాలో పర్యటించారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల బంద్కు పిలుపునివ్వగా.. తెరిచి ఉన్న ప్రభుత్వ పాఠశాలను బంద్ చేసేందుకు యత్నించిన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.