మహిళలు, బాలికలను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్జోషి హెచ్చరించారు. మహిళల భద్రత కోసం రాచకొండ పరిధిలో షీటీమ్ బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని, వేధింపులు ఎదు
నగరంలోని తిలక్గార్డెన్ పక్కనే మున్సిపల్ కాంప్లెక్స్లో ఉన్న వేంకటేశ్వర మొబైల్ షాపులో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోజూ మాదిరిగానే సోమ
రౌడీషీటర్లలో మార్పు కోసం ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్బాబు మాట్లాడుతూ.. రౌడీ షీటర్లు తమ పిల్లల భవిష్యత్త
ఫోన్కు అనుకోకుండా వచ్చిన ఓ మిస్డ్ కాల్తో దగ్గరయ్యారు.. కలిసి ఉండలేక.. విడిపోలేక ప్రాణాలు వదిలేయాలని నిర్ణయించుకున్నారు.. ఒకేసారి ఓ మందుల దుకాణంలో పురుగుల మందు కొనుగోలు చేశారు. ఒకరి తరువాత మరొకరు ప్రాణా