న్యూఢిల్లీ: కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఫార్ములాను ఇతర కంపెనీలకు ఇచ్చేందుకు భారత్ బయోటెక్ సంస్థ అంగీకరించిందని, అయితే ఇండియాలో ఉన్న అన్ని ఫార్మా కంపెనీలు ఆ టీకాను ఉత్పత్తి చేసే విధంగా ప్రభుత్వం ఆదేశ
న్యూఢిల్లీ: వచ్చే 15 రోజుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మరో 1.92 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ శుక్రవారం వెల్లడించారు. ఈ నెల 16 నుం�
Good News : పిల్లలపై ‘కొవాగ్జిన్’ క్లినికల్స్ ట్రయల్స్కు డీసీజీఐ అనుమతి | కరోనా టీకాల విషయంలో భారత్ బయోటెక్ మరో ముందడుగు వేసింది. 2-18 వయస్కులపై టీకా క్లినికల్ ట్రయల్స్కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండి�
18 రాష్ట్రాలకు నేరుగా ‘కొవాగ్జిన్’ సరఫరా : భారత్ బయోటెక్ | దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కొనసాగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి కేంద్రం వ్యాక్సినేషన్ డ్రైవ్కు శ్రీకారం చుట్టింది.
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): కొవాగ్జిన్ టీకాను కొనుగోలు చేసేందుకు 14 రాష్ర్టాలు భారత్ బయోటెక్ను సంప్రదించినట్టు తెలుస్తున్నది. టీకా కంపెనీల నుంచి కావాల్సినన్ని డోసుల కొనుగోలుకు ఇటీవల కేంద్రం రాష్
వ్యాక్సిన్ మేధోహక్కుల్లో ఐసీఎంఆర్, ఎన్ఐవీకి వాటాహైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): కొవాగ్జిన్ టీకా అమ్మకాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్కు లాభాల్లో వాటా దక్కనున్నది. భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ స�
హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): కరోనా కల్లోలం నేపథ్యంలో కొవాగ్జిన్ ఉత్పత్తిని పెంచేందుకు భారత్ బయోటెక్ పలు కంపెనీలతో చర్చలు జరుపుతున్నది. కొవాగ్జిన్కు భారత్తోపాటు 60 దేశాల్లో అత్యవసర వినియోగానికి
న్యూఢిల్లీ: ఇండియా అతి పెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సిద్ధమవుతోంది. శనివారం (మే 1) నుంచి దేశంలోని 18 ఏళ్లు పైబడిన అందరూ వ్యాక్సిన్కు అర్హులే అని కేంద్రం ప్రకటించింది. ఈ లెక్కన సుమారు 50 న�
కరోనా 617 వేరియంట్లపై కొవాగ్జిన్ ప్రభావవంతం | భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకా 617 వేరియంట్లపై సమర్థవంతంగా పని చేస్తుందని అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, వైట్హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజ�
ఏపీకి మరో లక్ష టీకాలు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంగళవారం మరో లక్ష కొవిడ్ టీకాలు అందాయి. హైదరాబాద్ నుంచి గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి కొవాగ్జిన్ డోసులను తరలించారు.
న్యూఢిల్లీ: వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇండియాలో నాలుగో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన అందరూ వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసి�