Prahaar Policy: ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర హోంశాఖ సమగ్రమైన కొత్త విధానాన్ని డెవలప్ చేసింది. ప్రహార్ పేరుతో యాంటీ టెర్రర్ పాలసీని రూపొందించింది. సీమాంతర ఉగ్రవాదం, సైబర్ దాడులు, డ్రోన్ల దుర్వి
గుజరాత్లోని అరేబియా సముద్రంలో స్మగ్లర్లు పారేసిన రూ.1800 కోట్ల విలువైన 300 కిలోల మాదక ద్రవ్యాలను ఆ రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్), భారత తీర ప్రాంత గస్తీ దళం స్వాధీనం చేసుకున్నాయి.