చట్టాన్ని గౌరవిస్తామని చెప్పిన పాలకులే వాటికి తూట్లు పొడుస్తున్నారు. ప్రతినెలకోసారి సమావేశం నిర్వహించి ప్రజాసమస్యలపై చర్చించాలని ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. వాటిని తుంగలో తొక్కుతున
జీహెచ్ఎంసీ పాలకమండలి సర్వసభ్య సమావేశం.. ప్రతి 3 నెలలకోసారి జరగాల్సి ఉన్నా..గడిచిన రెండేళ్లుగా 5 నెలలు దాటినా కౌన్సిల్ సమావేశాలను నిర్వహించలేదు. దీనికి తోడు ప్రస్తుత పాలకమండలి గడువు మరో 79 రోజుల్లో ముగియన�