ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తోపాటు కూటమి నేతలంతా అమరావతి బ్రహ్మాండం...ఈ ప్రపంచంలోనే అంత మంచి రాజధాని లేదు అని చెప్తున్నారు. అంత బ్రహ్మాండంగా ఉంటే వీరంతా కుటుంబ సభ్యులతో అక్కడ ఎం దుకు న�
రాష్ట్రంలో బీఆర్ఎస్ తరఫున నామినేట్ అయిన, ఆ పార్టీ తరఫున గెలిచి వేరే పార్టీలోకి మారిన ఎమ్మెల్సీల విషయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.