పత్తి రైతుల ఆందోళన బాట పట్టా రు. ఆరుగాలం కష్టించి పండించిన తెల్లబంగారాన్ని విక్రయించేందు కు తీసుకొస్తే కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాయిచూర్-మహబూబ్నగర్ హైవేపై పత్తి ట్రాక్టర�
మండలంలోని పత్తి మిల్లులకు భారీగా పత్తి ట్రాక్టర్లు వచ్చాయి. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో నిలిచిపోయిన కొనుగోళ్లు సోమవారం ప్రారంభమయ్యాయి. దాంతో వివిధ ప్రాంతాల నుంచి ట్రాక్టర్లలో పత్తి భారీగా వచ్చి