భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల పరిధిలోని మురళిపాడు బీట్లో ఒక ఎకరం పొలంలో పత్తి పంటను ఫారెస్ట్ అధికారులు రాత్రికి రాత్రి తొలగించినట్లు గురువారం రైతులు తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
Zaheerabad | సోయాబీన్ పంట సాగు విత్తనాన్ని విత్తిన పొలంలో కలుపు మొక్క నివారించేందుకు గడ్డి మందు పిచికారి చేయడంతో పక్కనే ఉన్న మరో రైతు పొలంలో మొలకెత్తిన పత్తి మొక్కలు ఎండిపోయింది.