కామారెడ్డి జిల్లా పోలీసు శాఖలో అవినీతి జలగల ఆట కట్టించకపోవడం అనేక విమర్శలకు తావిస్తున్నది. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో అక్రమాలకు పాల్పడుతున్న 12 మందిని గుర్తించిన ఉన్నతాధికారులు వారిపై చర్యలకు సిద్
రాష్ట్రంలో కేవలం ఐదు నెలల్లోనే దాదాపు 70 మంది అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. దీనిబట్టి అవినీతి, లంచాలు ఏస్థాయిలో పెరిగిపోతున్నాయో అర్థమవుతున్నది. గత ప్రభుత్వ హయాంలో లంచాలు తీసుకోవడాని�