అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో 368 కరోనా కేసులు నమోదయ్యాయి. 263 మంది చికిత్సకు కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కొవిడ్ కేసుల సంఖ్య 8,93,734కు చేరింది. 8,84,357 మంది చికిత్సకు కోలుకోగా.. మరో 2,168 యాక్టివ్ కేస
అమరావతి : ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 380 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 204 మంది చికిత్సకు కోలుకున్నారు. కర్నూల్, ప్రకాశం జిల్లాలో ఇద్దర�
అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 246 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 131 మంది కోలుకున్నారు. ప్రకాశం జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,98
అమరావతి : ఏపీలో కరోనా కేసుల ఉధృతి రోజురోజుకూ పెరుగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 253 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 137 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. గుంటూర్ జిల్లాలో ఒకరు ప్�
అమరావతి : ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 261 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 125 మంది కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కొవిడ్ పాజిటివ�
అమరావతి : ఏపీలో కరోనా వైరస్ ఉధృతి క్రమంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 103 మంది కోలుకున్నారు. కర్నూల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఏ
అమరావతి : ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 210 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. వైరస్ బారినపడిన వారిలో 140 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కృష్ణా జిల్లాలో ఒకరు ప్రాణాలు క�
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 120 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 93 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. చిత్తూర్ జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్ర
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 118 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 89 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో
అమరావతి : ఏపీలో వరుసగా ఆరురోజులు వందకుపైగా కేసులు నమోదుకాగా ఇవాళ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 74 కేసులు నమోదయ్యాయి. 61 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గుంటూర్, నెల్లూర్�