ఎంజీఎం| నగరంలోని ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానగా మార్చారు. ఇందులో నేటి నుంచి కరోనా రోగులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఆక్సిజన్ కొరత| దేశంలో కరోనా విలయతాండం చేస్తున్నది. దీంతో వైరస్ సోకినవారు భారీగా దవాఖానల్లో చేరుకున్నారు. దీంతో హాస్పిటళ్లలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతున్నది. ప్రాణవాయువు అందక మరణిస్తున్నవారి సంఖ్య రోజుర
సీఎం కేసీఆర్ | ముఖ్యమంత్రి కేసీఆర్.. వైద్యారోగ్య శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశంలో అక్కడక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న
జొమాటోలో ఎమర్జెన్సీ ఫీచర్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సరికొత్త నిర్ణయం తీసుకున్నది. కొవిడ్-19 పీడితులకు త్వరగా డెల�
ఆందోళన| రాష్ట్రంలో కరోనా బాధితులకు తగినంత ఆక్సిన్, మందులు, బెడ్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
హైదరాబాద్: జబ్బుపడ్డప్పుడు ఆత్మీయ కరస్పర్శ ఉంటే బాగుంటుంది. కానీ ఇవి కరోనా రోజులు కదా.. ముట్టుకోవాలంటేనే భయం. శతకోటి కష్టాలకు అనంతకోటి ఉపాయాలు అన్నారు పెద్దలు. అందుకే విడిగా ఉంచిన రోగులకు మానవ స్పర్శ లాంట