మంత్రి నిరంజన్ రెడ్డి | మందులతో పాటు మానసిక ధైర్యం చాలా ముఖ్యమని జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలకు ఈ విషయాన్ని అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగి రెడ్డి నిరంజన్ ర�
మంత్రి సత్యవతి రాథోడ్ | జిల్లాలో కరోనా బారిన పడిన రోగులకు ఆక్సిజన్తో అత్యవసర చికిత్స అందించేందుకు గిరిజన భవన్లో ఏర్పాటు చేస్తున్న హాస్పిటల్ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తనిఖీ చేశారు.
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు.
మన వైద్యులు .. ప్రత్యక్ష ఏడాదికిపైగా వైద్యసిబ్బంది అలుపెరుగని సేవలు పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజ్లతో నిత్యం నరకం శారీరక, మానసిక ఒత్తిడి తట్టుకొంటూ రోగులకు చికిత్స పనిభారం తగ్గించకపోతే మున్ముందు దారుణ �
బెంగళూరు,మే 5: కరోనా కారణంగా దేశంలోని ప్రజలు ఎదుర్కొంటున్నఇబ్బందులును పరిష్కరిస్తూ వారిపాలిట ఆపద్భాంధవుడిగా మారారుహీరో సోనూసూద్. ఇప్పుడు మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారుసోనూ సూద్ బృందం సభ్యులు. �
వైద్య ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు | కొవిడ్ రోగులను చికిత్స నిమిత్తం దవాఖానలో చేర్చుకునే విషయంపై ప్రైవేట్ దవాఖానలకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
కంటిరెప్పలా కరోనా రోగులకు చికిత్స హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): కింగ్కోఠి దవాఖాన కరోనా బాధితులకు ఖరీదైన వైద్యం అందిస్తూ ఎంతోమందిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నది. వైరస్బారిన పడ్డ ఓ మహిళ ఈ దవాఖ�
ఇద్దరి అరెస్టు | నగరంలోని మల్లేపల్లి ప్రాంతంలో ఆక్సిజన్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.
అట్టావా: కరోనా రోగుల్లో కొందరికి ఐసీయూ అవసరం పడవచ్చు. ఐసీయూ అంటే ఒంటరితనం. మూతికి ముక్కుకి గొట్టాలు.. చుట్టూ వైర్లు.. మానిటర్ల రొద.. ఈ మతిపోగొట్టే పరిస్థితి నుంచి పేష్టంలకు కొంత ఉపశమనం కలిగించేందుకు ఓ నర్సు �