Corona Dead bodies | ప్రపంచం మొత్తాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారికి బలైన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు ఏడాది తర్వాత బయటపడ్డాయి. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది.
కరోనాతో మరణించిన వ్యక్తుల ముక్కు, నోట్లో 12-24 గంటల తర్వాత వైరస్ యాక్టివ్గా ఉండదు ఎయిమ్స్ ఫోరెన్సిక్ వైద్యుల పరిశోధనలో వెల్లడి తగిన రక్షణతో అంత్యక్రియలకు హాజరుకావచ్చని సూచన న్యూఢిల్లీ, మే 25: కరోనా బారి�
గంగా, యమునల్లో పదుల సంఖ్యలో మృతదేహాలు యూపీలో కొవిడ్ మృతుల దేహాలు నదుల్లోకి రికార్డుల్లోకి రాకుండా అధికారుల అనుమతితోనే? హమీర్పూర్లో ఆదివారం 40కి పైగా గుర్తింపు లక్నో, మే 10: పవిత్ర గంగా, యమునా నదుల్లో నీళ�