ప్రజాపాలనలో రైతన్న గోస చూస్తుంటే ప్రతి ఒక్కరికీ గుండె తరుక్కుపోతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని సర్కారు కొనకపోవడంతో ఇప్పటికీ రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. రైస్ మిల్లు వద్దకు తీసుకువచ�
జడ్చర్లలో ఆదివారం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఆదివారం తెల్లవారుజామున, సాయంత్రం కురిసిన భారీ వర్షానికి బాదేపల్లి వ్యవసాయ మార్కెట్తోపాటు పత్తిమార్కెట్ యార్డులో ఉన్న ధాన్యం కుప్పలు, బస్తాలతోపా�