ఆశించిన దిగుబడి రాక.. చేతికొచ్చిన కొద్ది పంటనైనా మద్దతు ధరకు అమ్ముకుందామని వచ్చిన ఓ మక్క రైతు కొనుగోలు కేంద్రం వద్దే కుప్పకూలాడు. మూడు రోజుల క్రితం మక్కలు తెచ్చినా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో కాంటా వేయక�
భూ తల్లిని నమ్ముకుని జీవిస్తున్న రైతులపై రాజకీయం చేయొద్దని అధికార పార్టీ నాయకులకు ఎమ్మెల్యే విజయుడు సూచించారు. ఆ దివారం ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేం�