రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడి వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం దుబ్బాకల�
నగరంలో మొక్కజొన్న కంకుల హవా వీస్తోంది. చల్లని వాతావరణంలో వేడివేడి నిప్పులపై కాల్చిన మొక్కజొన్నను ఆరగించడానికి నగరవాసులు అమితాసక్తి కనబరుస్తున్నారు. దీంతో కంకులకు మంచి డిమాండ్ ఏర్పడింది.
పూర్వం రోజుల్లో రైతు లు ఒక వైపు ఒక రకం పంట మరో వైపు వేరొక పం టను వేస్తూ పంట మార్పిడి విధానాన్ని అవలంబించేవారు. వానకాలం, యాసంగిలోనూ ఒకే రకం (వరి) పం టసాగు చేయడంతో ఇతర పంటల సాగు క్రమేపి తగ్గుతూ వచ్చింది.