శిలాజ ఇంధనాలకు దూరంగా ఉండాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. వాతావరణ మార్పులకు ప్రధాన కారణం శిలాజ ఇంధనాలేనని, వీటి వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదన్న నిర్ణయానికి వచ్చాయి.
దుబాయ్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సు-2023(కాప్28) సందర్భంగా అనూహ్య పరిణామం చోటుచేసుకొన్నది. లిసిప్రియా కంగుజం అనే మణిపూర్కు చెందిన 12 ఏండ్ల పర్యావరణ కార్యకర్త వేదికపైకి ఒక్కసారిగా దూసుకెళ�
Global warming: దశాబ్ధ కాలంలో సగటున భూతాపం 0.2 డిగ్రీల సెల్సియస్తో వేడెక్కుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. 50 మంది ప్రఖ్యాత సైంటిస్టులు ఈ హెచ్చరిక చేశారు. 2013 నుంచి 2022 వరకు మానవుల వల్ల కలుగుతున్న పర