అకాల వర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలను ముందస్తుగా గుర్తించి, వాటిని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. కొత్తగూడెంలోని తన కార్యాలయంలో ఎస్డీఆర్ఎఫ్, డీడీ�
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ పౌరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు పోలీస్ , జీహెచ్ఎంసీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించాయి. బషీర్ బాగ్లోని పాత పో�