ఈ నెలలో బెంగళూరులో తమ కాన్సులేట్ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ బుధవారం ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో చర్చల అనంతరం ఆయన ఒక మీడియా ప్రకటన విడుదల చేస్తూ బెంగళూరులో కా�
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఐరోపా దేశమైన లిథువేనియా కాన్సులేట్ కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఆదివారం ఆ దేశ ఆర్థిక, ఇన్నోవేషన్ వైస్ మినిస్టర్ కరోలిస్ జమైటిస�