చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల భవన నిర్మాణ కార్మికుల సమ్మె మంగళవారం 4వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక పట్టణ కేంద్రంలోని హైవేపై భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేశారు. ఈ ర
భవన నిర్మాణ కార్మికుల సుదీర్ఘ కాల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న రాష్ట్ర లేబర్ కార్యాలయం ముందు నిర్వహించ తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) భద్రాద్రి కొత్తగూడెం జిల్ల�