ఆస్తిహక్కు.. రాజ్యాంగబద్ధమేనని, అది పౌరులకు కల్పించిన మానవ హక్కుల్లో భాగమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. భూ పరిహారాన్ని చెల్లించడంలో ప్రభుత్వాలు చేసే జాప్యంతో భూమిచ్చిన రైతులు, ఇండ్లను కోల్పోయిన య
రాజ్యం ఎవరి చేతుల్లోకి రాత్రికి రాత్రే వచ్చి వాలిపోదు. దాని వెనుక ఎన్నో పోరాటాలు, ఎంతో మేధోమథనం జరిగి.. పునాదుల నుంచి కదిలొస్తేనే రాజ్యాధికారం సాధ్యమవుతుంది.
గొడ్డు మాంసం తినకూడదని ప్రఫుల్ పటేల్ విధించిన నిబంధనపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గొడ్డు మాంసం తినడం మాకు రాజ్యాంగబద్ధమైన హక్కు అని ఎంపీ మహ్మద్ ఫైజల్ చెప్పారు.