Safest City: అత్యంత సురక్షితమైన నగరంగా కోల్కతా నిలిచింది. వరుసగా మూడవసారి ఆ నగరం సేఫెస్ట్ సిటీగా నిలవడం విశేషం. జాతీయ నేర గణాంకాల శాఖ ఈ విషయాన్ని తెలిపింది. లక్ష జనాభాలో జరుగుతున్న నేరాల ఆధా�
Kailash Mansarovar yatra: కైలాస మానస సరోవర యాత్రకు ఈ ఏడాది కూడా బ్రేక్పడేలా ఉంది. వరుసగా నాలుగో ఏడాది ఆ యాత్రకు ఇంకా క్లియరెన్స్ దక్కలేదు. లిపులేక్ పాస్ ద్వారా వెళ్లే రూటుకు అనుమతి రాలేదు.
కస్టోడియల్ డెత్స్లో ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 2021లో పోలీస్ కస్టడీలో ఉన్న 88 మంది మరణించగా, అందులో 23 కస్టోడియల్ డెత్స్ గుజరాత్లోనే నమో