సంక్రాంతికి రైతు భరోసా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రకటనలు కాదు పథకాల అమలు కావాలన్నారు. కోతలు, కూతలు కాదు చే�
రాష్ట్ర ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. ఎవరైనా రెతుబంధు ఇవ్వలేదని అంటే చెప్పుతో కొడతామన్న ఆయన వ్యాఖ్యలు మర్చిపోకముందే మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ