TPCC | ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపు, ఎంపీ టికెట్ల కేటాయింపు పూర్తిగా అధిష్టానం చూసుకుంటుందని, ఇందులో తన పాత్ర నామమాత్రమే అని రేవంత్ చెప్పినట్లు తెలిసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి మళ్లీ �
కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సోమవారం గాంధీభవన్లో భేటీ కానున్నది. సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు ఈ భేటీకి హాజరు కానున్నారు.
PAC meeting | రేపు గాంధీభవన్(Gandhi bhavan)లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ(PAC Meeting) సమావేశం కానున్నది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ �