పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇటీవల బీజేపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీబీపాటిల్ పేరును ప్రకటించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ శుక్ర
ఖమ్మం లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉన్నదని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి పేర్కొన్నారు. సోనియాగాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని తామంతా కోరామని, దీనిపై స్పష్టత వచ్