విపక్షాలకు కామన్ ఎజెండా అవసరమని రాజ్యసభ ఎంపీ, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ట్వీట్ చేశారు. ప్రతిపక్షాలు వ్యక్తిగత ప్రయోజనాలను త్యాగం చేసి, తమ ఆలోచనలు కలిసేలా కార్యాచరణ ర
దేశ రాజకీయాల్లో మళ్లీ ఉమ్మడి పౌరస్మృతి చర్చల్లోకి వచ్చింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మళ్లీ మాట యుద్ధం ప్రారంభమైంది. తాజాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ అంశంపై మాట్లాడారు.