బోరబండ డివిజన్ మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ నేత బాబా ఫసీయుద్దీన్ తన కుమారుడిని బెదిరింపులకు గురిచేశాడంటూ స్థానిక బీఆర్ఎస్ నేత రియాజ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..
కాంగ్రెస్ పార్టీకి చెందిన బోరబండ కార్పొరేటర్ బాబాఫసియుద్దీన్ వేధింపులకు స్థానిక డివిజన్ బీఆర్ఎస్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు మహమ్మద్ సర్దార్ బలయ్యారు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోవడంతో కక్షగట్ట�