జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారుల తీరుపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారులు కొమ్ముకాస్తున్నారంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కాంగ్రెస్ జాతీయ అ
కాంగ్రెస్లో ఫ్లెక్సీల లొల్లి మొదలైంది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని వీరన్నపేటకు చెందిన టీపీసీసీ అధికార ప్రతినిధి మొగుళ్ల రాజిరెడ్డి పుట్టిన రోజును ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో రాజన్న �