మెదక్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమైందని, రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు చేరవేసేందుకు త్వరలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాలు
జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా గెలిపిస్తే అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అన్నారు. సోమవారం పెద్దశంకరంపేట మండలం ఆరెపల్లిలో నిర్వహించిన బీరప్ప జాతరకు ఆ