గజ్వేల్లోని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆలేరు నియోజకర్గ ఇంచార్జి, ప్రభుత్వ మాజీ విప్ ,ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ�
మున్సిపల్ ఎన్నికల్లో(Muncipal elections )కాంగ్రెస్ దౌర్జన్యాలపై మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి(Election Commission) ఫిర్యాదు చేశారు.