GPS spoofing | దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ఎయిర్పోర్టుల సమీపంలో జీపీఎస్ జామ్, సంబంధిత సమస్యలు విమానాలకు ఎదురైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సోమవారం పార్లమెంట్కు ఈ విషయం వెల్లడించింది. రాజ్యసభలో ఎంపీ ఎస�
Hassan Nasrallah | లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తమ చీఫ్ హసన్ నస్రల్లా మరణించినట్లు హిజ్బుల్లా ధృవీకరించింది. అయితే ఇజ్రాయెల్పై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది.